• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో స్వెట్టర్లు వేసుకుని రిహార్సల్స్

    74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని సిద్ధమవుతోంది. ఈ మేరకు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. కర్తవ్యపథ్‌లో ఫుల్‌షర్ట్ రిహార్సల్స్‌ని సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. తీవ్ర చలి కారణంగా మరికొందరు స్వెట్టర్లు వేసుకుని కవాతు సాధన చేశారు. కాగా, ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ‘అబ్దుల్ ఫతాహ్ ఎల్‌-సిసి’ రానున్నారు. జనవరి 26న వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv