• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ స్కోరు చేసిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో పసికూన నేపాల్‌కు టీమిండియా భారీ టార్గెట్ విధించింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్ 15 బంతుల్లో 37 పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3 వికెట్లు, సోంపాల్ కామి ఒక వికెట్ పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv