• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే ఆసీస్ ఓడిపోయింది: మాజీ సెలెక్టర్

    నిన్న జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంపై మాజీ సెలెక్టర్ కరీం తన విశ్లేషణను వెల్లడించాడు. ‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం సాధించాడు. రవీంద్ర జడేజా స్పెల్‌ను లైన్‌కు కట్టుబడి బౌలింగ్ అద్భుతంగా వేశాడు. చాలా రోజుల తర్వాత ఆడుతున్న అశ్విన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎటాక్‌ను రోహిత్ నిడిపించిన తీరు బాగుంది. ఆసీస్ ఆటతీరే వారి ఓటమికి కారణమైంది’ అని కరీం చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv