నిన్న జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంపై మాజీ సెలెక్టర్ కరీం తన విశ్లేషణను వెల్లడించాడు. ‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం సాధించాడు. రవీంద్ర జడేజా స్పెల్ను లైన్కు కట్టుబడి బౌలింగ్ అద్భుతంగా వేశాడు. చాలా రోజుల తర్వాత ఆడుతున్న అశ్విన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎటాక్ను రోహిత్ నిడిపించిన తీరు బాగుంది. ఆసీస్ ఆటతీరే వారి ఓటమికి కారణమైంది’ అని కరీం చెప్పుకొచ్చాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/09163641/image-410.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!