మధ్యప్రదేశ్కు చెందిన మూడు నెలల చిన్నారి శరణ్య సూర్యవనికి 72 రోజుల వ్యవధిలో ఏకంగా 31 ధ్రువపత్రాలు వచ్చాయి. దీంతో ఆ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. గతంలో 28 సర్టిఫికెట్లతో ఓ చిన్నారి పేరు మీదున్న రికార్డ్ను అధిగమించాలనే పట్టుదలతో పాప తల్లిదండ్రులు ఈ రికార్డ్ సాధించారు. ఇందుకోసం శరణ్య పేరుతో ఆధార్, పాన్కార్డు, పాస్పోర్ట్ సహా 31 సర్టిఫికెట్లను పొందారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/12073147/image-552.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!