• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాకు చెెందిన 55 మంది సబ్‌మెరైన్లు మృతి!

    చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ఘోర ప్రమాదనికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 55 మంది సబ్‌మెరైన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా మౌనంగా ఉందని తెలిపింది. అమెరికా ఇంటలిజెన్స్ అప్పట్లోనే ఈ ప్రమాదం గురించి చెప్పినా డ్రాగన్ తోసిపుచ్చింది. తాజాగా బ్రిటన్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ప్రమాదం వార్తలకు బలం చేకూరాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv