• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టాల మద్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్

    TS: నల్గొండ జిల్లా కుక్కడం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించిన ట్రాక్టర్ బయటకు రాలేదు. స్థానికులు 100 డైయల్ చేసి సమాచారం అందించారు. దీంతో గుంటూరు నుంచి హైదరాబాద్ వెల్లే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వే స్టేషన్‌లో అధికారులు ఆపేశారు. చివరకు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. అరగంట తర్వాత రైలు ముందుకు కదిలింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv