ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నేపథ్యంలో రెండింటి మధ్య సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా ఓ ప్రకటన వెలువడింది. హమాస్ మిలిటెంట్లు చెరలో రెండు వందల మందికి పైగా బంధీలుగా ఉన్నారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ‘గతంలో కంటే దగ్గరగా ఉన్నాం’ అని ఒప్పందాన్ని ఉద్దేశించి అమెరికా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/21112452/image-372.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!