• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3కు పోలింగ్‌ ముగియనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv