• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేలమట్టమైన BJP నేత హోటల్‌

    [VIDEO](url):మధ్యప్రదేశ్‌లో బీజేపీ బహిష్కృత నాయకుడు మిష్రి చంద్‌ గుప్తా హోటల్‌ నేలమట్టమైంది. జగదీశ్‌ యాదవ్ హత్య కేసులో ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న గుప్త…ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడికి సంబంధించిన అక్రమ కట్టడమైన హోటల్‌ను అధికారులు 60 డైనమైట్ల సాయంతో కూల్చివేశారు. డిసెంబర్‌ 22న జగదీశ్‌ యాదవ్‌ను మిష్రి చంద్ కారుతో తొక్కించి చంపాడని ఆరోపణలు ఉన్నాయి. తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగదీశ్‌ను కావాలనే మిష్రి చంద్‌ చంపాడని కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి మిష్రిచంద్‌ పరారీలోనే ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv