ఇంగ్లాండ్పై విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతా బ్యాటర్లు వికెట్ సమర్పించారని పేర్కొన్నాడు. ‘జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. బ్యాటింగ్లో అనుకున్నంతమేర రాణించలేదు. 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది. కానీ, భారత బౌలింగ్ విభాగం అద్భుతం చేసింది. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదురుకోనివ్వలేదు. మా బౌలర్ల అనుభవం కలిసొచ్చింది’ అని రోహిత్ చెప్పాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/30090058/image-1352.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!