• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్

    విశాఖ సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు అందరినీ తప్పుదోవ పట్టించిన వివాహిత సాయి ప్రియ భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్లి గల్లంతైనట్లు ప్రచారం ఆ క్రమంలో నేవీ సాయంతో బీచ్లో వెతికేందుకు ప్రభుత్వానికి కోటికిపైగా ఖర్చు ఆ తర్వాత పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయి ప్రియ తాజాగా ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ చేరిన సాయి ప్రియ తాను మేజర్ అని, తన ఇష్టమని పోలీస్ స్టేషన్ రాలేనని … Read more

    ఈతకు వెళ్లి ఏడుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతు

    ఏపీ అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పూడిమడక బీచ్‌లో శుక్రవారం ఈతకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని రక్షించగా, మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం జగన్, స్థానిక మంత్రి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వాన?

    హైదరాబాద్ లో మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో ) మౌలాలి 12.8 చర్లపల్లి 4.5 బాలానగర్ 3.8 హయత్ నగర్ 3.8 నేరేడ్ మెట్ 7.3 అల్వాల్ 4.88 మల్కాజ్ గిరి 5.12 ఫతే నగర్ 5.12 తిరుమలగిరి 4.3 బేగంపేట్ 3.5

    చనిపోయిన స్పైడర్లే రోబోలు

    అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన స్పైడర్లను( సాలీళ్లు ) తిరిగి ఉపయోగించుకునేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. స్పైడర్ మృతదేహాల్లోకి గాలిని జొప్పించడం ద్వారా వాటిని రోబోలుగా వాడుతున్నారు. వీటికి వారు ‘నీక్రోబాటిక్స్’ అని పేరు పెట్టారు. చిన్న చిన్న కీటకాలు పట్టుకోవడంతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ లో తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    చిన్నారికి పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్

    AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో … Read more

    ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన డిజిటల్ పోరాటం

    ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్.. ఈరోడ్లు చూడండి అంటూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జనసేన కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిపై పోస్ట్ లు పెట్టారు. తొలిరోజు ఏలూరు, కడప జిల్లాల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్… ఈ రోడ్లు చూడండి#GoodMorningCMSir pic.twitter.com/mQ9hx43iFS — JanaSena Party (@JanaSenaParty) … Read more

    Categories AP

    వాహనమిత్ర నిధులు విడుదల చేసిన జగన్

    AP: వైఎస్సార్‌ వాహనమిత్ర కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున సీఎం జగన్ జమ చేశారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో 2,61,516 కుటుంబాలకు రూ.261.51 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ ఫర్ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ “ఆటో, ట్యాక్సీ నడుపుతున్న కుటుంబాలు తమకు తాము స్వయం ఉఫాధిని కల్పించుకుంటున్నాయి. తమ కుటుంబాలను పోషించుకుంటూ, స్వశక్తిమీద ఆధారపడుతున్నాయి. ప్రతిరోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి” అని పేర్కొన్నారు. స్వయంగా ఆటో యూనిఫామ్ ధరించిన జగన్ ఆటో ఎక్కి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. "ఆటో, ట్యాక్సీ నడుపుతున్న … Read more

    Categories AP

    ఓ వైపు వర్షం.. వీరిని చూసి ఎంట్రా బాబు అంటున్న స్థానికులు

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఓ వైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. కానీ లంక గ్రామాల్లోని పలువురు మాత్రం తమకు వర్షంతో సంబంధం లేదంటున్నారు. ఎంచక్కా పడవల్లో బైకులు తీసుకొచ్చి మరి వరద నీటిలో కడుగుతున్నారు. ఇది చూసిన స్థానికులు ఇదేంట్రా బాబు అని నివ్వెరపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    Categories AP

    చిరంజీవితో మోడీ సరదా ముచ్చట్లు

    అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో మోడీ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మోడీని శాలువాతో షత్కరించారు. దీంతో మోడీ చిరుని ధన్యవాదాలు తెలుపుతూ సరదాగా మాట్లాడారు. చిరు భుజాలు తడుతూ మర్యాదపూర్వకంగా ఎంతో సరదాగా మోడీ మాట్లాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇది, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch … Read more

    Categories AP

    అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి.. తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచిన ధీరుడు

    నేడు స్వ‌తంత్ర పోరాట యోదుడు, మ‌న్యం దొర అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి. 1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జ‌న్మించారు. సాయ‌ద పోరాటం ద్వారానే స్వ‌తంత్రం తెచ్చుకోగ‌ల‌మ‌ని న‌మ్మి బ్రిటీష్‌వాళ్ల‌ను ఎదిరించ‌చిన యోదుడు అల్లూరి. మ‌న్యం వాసుల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి పోలీసుల పెడుతున్న హింస‌ల నుంచి వారిని కాపాడేందుకు పోలీస్ స్టేష‌న్ల‌పై దాడి చేసి ఆయుధాల‌ను చేజిక్కించుకున్నాడు. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలిచి, వారి హ‌క్కుల‌ గురించి వివ‌రించి వారిలో ధైర్యాన్ని నింపి అన్యాయాల‌ను ఎదురించే యోధులుగా త‌యారుచేశాడు. ఏప్రిల్ 7, 1924న‌ … Read more

    Categories AP