• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ జాబితా విడుదల

    ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 30 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం భూపేష్ బఘేల్‌ బరిలోకి దిగనున్నారు. అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోకు టికెట్ కేటాయించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 144 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేశారు. ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి మాజీ సీఎం కమల్​ నాథ్​ పోటీ చేయనున్నారు. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు జైవర్ధన్​ సింగ్ బరిలోకి దిగనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv