• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినీతి సొమ్మును కక్కించారు

    లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి తప్పించునేందుకు నోట్లను మింగేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. కట్నీ జిల్లా రెవెన్యూ ఉద్యోగి గజేంద్రసింగ్ ఓ రైతు వద్ద లంచం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై లోకయుక్త అధికారులకు రైతు ఫిర్యాదు చేశాడు. వారు రంగంలోకి దిగి పథకం ప్రకారం రైతు నుంచి గజేంద్రసింగ్‌ రూ.4,500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీంతో దొరక్కుండా ఉండేందుకు లంచం డబ్బును ఉద్యోగి మించేశాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లి డబ్బును కక్కించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv