• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారి వల్ల రూ.40 కోట్లు పోగొట్టుకున్నా: హీరోయిన్

    దేశ వ్యతిరేక శక్తులపై గళమెత్తడం వల్ల రూ.30 కోట్ల నుంచి రూ.40 వరకు నష్టపోయానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపారు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల 20 నుంచి 25 యాడ్స్ తాను కోల్పోయానని చెప్పారు. తనకు ప్రకటనల్లో నటించే అవకాశం లేకుండా చేశారని చెప్పారు. రాత్రికి రాత్రే కొందరు ఒప్పందాలను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇప్పడు తాను స్వేచ్ఛాజీవినని పేర్కొంది. కాగా కంగనా ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv