• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు

    మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడు నటులు నోటీసులు అందుకోగా తాజాగా విచారణకు హాజరు కావాలంటూ శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ బెట్టింగ్ దందా నిర్వహిస్తుండగా, రోజుకు రూ.200 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. యూఏఈ ప్రధాన కేంద్రంగా యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు రన్‌బీర్‌తో సహా 14 మంది సెలబ్రిటీలు ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv