మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడు నటులు నోటీసులు అందుకోగా తాజాగా విచారణకు హాజరు కావాలంటూ శ్రద్ధాకపూర్కు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ బెట్టింగ్ దందా నిర్వహిస్తుండగా, రోజుకు రూ.200 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. యూఏఈ ప్రధాన కేంద్రంగా యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు రన్బీర్తో సహా 14 మంది సెలబ్రిటీలు ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/06133751/image-265.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!