• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దాహంతో గ్రామల్లోకి వస్తున్న గజరాజులు

    ఏపీ: తాగు నీటి కోసం ఏనుగుల గుంపు గ్రామాల్లోకి ప్రవేశించాయి. కొమరాడ మండలం పూజారిగూడ గ్రామంలోకి 7 ఏనుగులు వచ్చి దాహం తీర్చుకుని వాటంతట అవే అడవిలోకి వెళ్లిపోయాయి. గత కొద్ది రోజులుగా ఏనుగులు గుంపు గ్రామ సమీపంలోకి వచ్చి వెళ్తుండటంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడవి సమీప ప్రాంత ప్రజలు కొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv