• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

    నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందారు. బాసరలో సరస్వతీ దేవికి పూజకు కుటుంబసభ్యులతో రామచంద్రరావు హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరారు. నిజామాబాద్‌లో మరో బోగీలోకి మారేందుకు వారు రైలు దిగారు. ఈ క్రమంలో రామచంద్రరావు చిన్న కుమార్తె జననిని బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. ఈ క్రమంలో జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించి తండ్రి కూడా రైలు కిందపడి మరణించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv