• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్‌లో వరద బీభత్సం.. 1,136 మంది మృతి

    పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల జూన్‌ 14 నుంచి ఇప్పటి వరకు 1,136 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,634 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.వరదల వల్ల దాదాపు 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితమైనట్లు వెల్లడించింది. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వివరించింది. గత 30 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది 388.7 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డైనట్లు పేర్కొంది. వరద పరిస్థితిపై సమీక్షించిన పాక్ ప్రధాని షెహబాజ్ ముంపు బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వరదలను చూసేందుకు పైన WATCH ONపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv