• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోయంబత్తూరులో హై అలర్ట్

    కారు బాంబు ఎఫెక్ట్‌తో కోయంబత్తూరులో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు మోహరించి భద్రత పర్యవేక్షిస్తున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు చేరుకున్నారు. కాగా కోయంబత్తూరులోని సంగమేశ్వర ఆలయం ముందు కారు విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ పేలుడులో మృతి చెందిన వ్యక్తిని జమేషా ముబీన్‌గా పోలీసులు గుర్తించారు. ముబీన్ ఇంట్లో సోదాలు జరుపి పలు అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 5 మంది అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv