• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న మూవీ టీజర్

    ‘నాంది’ సినిమా తర్వాత అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఓట్లు, ఎన్నికలు, రాజకీయం కథాంశంగా తెరకెక్కిన చిత్రమని టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. ‘అన్యాయంగా బెదిరించేవాడి కన్నా.. న్యాయంగా ఎదిరించే వాడే బలమైనవాడు’ అంటూ సాగే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv