వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ను లైవ్లో చూడాలని భావించే వారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. కొత్తగా 14 వేల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tickets.cricketworldcup.com వెబ్సైట్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. భారత్-పాక్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/08144037/image-356.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!