• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌ vs పాక్ మ్యాచ్.. గెలుపెవరిది?

    వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ అహ్మదాబాద్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌ను పక్కన బెట్టొచ్చు. మోదీ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లు (జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌)తో బరిలోకి దిగవచ్చు. మరోవైపు శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఊపులో బాబర్ సేన ఈ మ్యాచ్‌లో అడుగు పెడుతోంది. భారత్‌లాగే పాక్‌ కూడా ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. మ. 2.00 గం.లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv