• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణి కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి 199 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ(85), రాహుల్‌(97*) రాణించడంతో టీమిండియా విజయం సాధించిది. స్కోర్లు భారత్‌ 201/4, ఆస్ట్రేలియా 199 ఆలౌట్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv