భారత్పై ఆసీస్దే పైచేయి: జయవర్దనె
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై శ్రీలంక మాజీ దిగ్గజం మహెళ జయవర్దనె కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో భారత్పై ఆస్ట్రేలియా పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. రెండు జట్లు సమవుజ్జీవులేనని స్పష్టం చేశాడు. ‘ఈ సిరీస్పై భారీ అంచనాలున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పిచ్, భారత బ్యాటర్లకు ఆసీస్ బౌలింగ్ పరీక్ష పెట్టనుంది. ప్రస్తుతం ఆసీస్ జట్టు మెరుగైన స్థితిలో ఉంది. కాబట్టి సిరీస్ 2-1తేడాతో ఆస్ట్రేలియా చేజిక్కించుకోవచ్చు’ అని జయవర్దనె తెలిపాడు. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం … Read more