• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి పోరు నేడే

    వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమైంది. నేడు చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ గిల్‌ అందుబాటులో లేకున్నా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషనే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజాలతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చెపాక్‌ స్టేడియంలో స్పిన్నర్లదే హవా. కాబట్టి జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా అశ్విన్‌ను ఆడించొచ్చు. బుమ్రా, సిరాజ్‌లను మాత్రమే పేసర్లుగా బరిలోకి దింపొచ్చు. మ. 2 గం.లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv