• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిస్ వరల్డ్‌తో భారత కుర్రాళ్ల రచ్చ

    మిస్ వరల్డ్ ట్రినిడాడ్@టొబాగో అషె అబ్రహామ్స్‌తో టీమిండియా కుర్రాళ్లు సందడి చేశారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అషె అబ్రహామ్స్ విచ్చేసింది. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లతో ఆ ముద్దుగుమ్మ కాసేపు ముచ్చటించింది. అనంతరం వారితో ఫొటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారత్ నుంచి వచ్చిన మా బ్రదర్స్‌ను కలిసినందుకు సంతోషంగా ఉంది.’’ అంటూ పోస్ట్ పెట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv