• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్ కేసు విచారణ ఎందుకు ఆలస్యం: సుప్రీం

    ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది.ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రాఘురామ పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv