భారత్-కెనడా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై స్పందిస్తూ ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత పెంచాలని కోరింది. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని ఉగ్రవాదులు హెచ్చరించారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/06141204/image-128.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!