• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మణప్పురం గోల్డ్ లోన్ భారీ మోసం

    కృష్ణా జిల్లా- కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో భారీ మోసం వెలుగు చూసింది. అక్కడ తాకట్టు పెట్టిన 16 కేజీల బంగారంతో పావని అనే ఉద్యోగిని ఉడాయించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో.. కార్యలయం ఎదుట బాధితులు ఆందోళన చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది బాధితులు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పావన్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv