• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవితో మోడీ సరదా ముచ్చట్లు

    అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో మోడీ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మోడీని శాలువాతో షత్కరించారు. దీంతో మోడీ చిరుని ధన్యవాదాలు తెలుపుతూ సరదాగా మాట్లాడారు. చిరు భుజాలు తడుతూ మర్యాదపూర్వకంగా ఎంతో సరదాగా మోడీ మాట్లాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇది, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv