• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెహ్రూ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ప్రసంగం

    భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ప్రసంగం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 1947 ఆగస్టు 14న రాజ్యాంగ సభలో ఆయన ప్రసంగించారు. బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన భారత స్వాతంత్ర చట్టం అమల్లోకి రాగానే పండిట్ నెహ్రూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అర్ధరాత్రి 12 గంటలకు రాజ్యాంగ సభలో జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచం గాఢ నిద్రలో ఉండగా.. భారతీయులు తమ భవిష్యత్ గురించి కలలు గంటూ స్వేచ్ఛవాయువులు పీల్చుకుంటున్నారంటూ స్ఫూర్తి పూరితంగా ప్రసంగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv