• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ క్రికెట్ టీం

    వరల్డ్‌ కప్ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ టీం హైదరాబాద్ చేరుకుంది. పాక్ క్రికెటర్లకు భారత అభిమానులు ఘన స్వాగతం పలికారు. దాదాపు ఏడేళ్ల తర్వాత దాయాది జట్టు ఇండియాలో అడుగు పెట్టింది. పాక్ క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు అందించారు. పార్క్‌ హయాత్ హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది.

    https://x.com/TheRealPCB/status/1707128719079580104?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv