• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అహ్మదాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఈ రెండు జట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. భారత్, ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ముగించుకున్న తర్వాత అహ్మదాబాద్‌కు పయనం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv