• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాకరన్ బతికే ఉన్నాడు; త్వరలోనే ప్రజల ముందుకు?

    ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నాడని తమిళ నేషనలిస్ట్ నాయకుడు పర నెడుమారన్ [సంచలన](url) వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ విషయం వెల్లడిస్తున్నట్లు తెలిపారు. శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోలేదని పేర్కొన్నాడు. ఆయన ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్, ఆయన కుమారుడు చార్లెస్ ఆంటోనీ ఇద్దరూ మరణించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv