• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి: బాలకృష్ణ

    బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 లెటెస్ట్ ప్రొమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. వీరిద్దరు తనకు బాల్య స్నేహితులని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తమ కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి గురించి చర్చించారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివర్లో నటి రాధిక వచ్చి సందడి చేశారు. చిరంజీవిలో నచ్చనిది.. తనలో నచ్చింది ఏమిటని రాధికను బాలయ్య ప్రశ్నించారు. ప్రొమో చూస్తుంటే ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv