బంగ్లాదేశ్తో మ్యాచ్ వేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో ఇరుక్కున్నాడు. ముంబై- పుణే రోడ్ లైన్లో అతని కారు నిబంధనలు అతిక్రమించి 200కి.మీ వేగంతో ప్రయాణించిందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో 215 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు చెప్పారు. వెర్వేరు ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు ఓనర్ అయిన రోహిత్కు చలానాలు విధించారు. అయితే కారు నడిపింది రోహితా కాదా అనేది తెలియాల్సి ఉంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/19102639/image-890.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!