• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూపాయికే బిర్యానీ: ఎగబడ్డ జనం.. ట్విస్ట్ ఏంటంటే?

    కరీంనగర్‌లో ఓ హోటల్ ఓపెనింగ్ సందర్భంగా యజమాని రూపాయికే చికెన్ బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. ఇంకేముంది బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు. యజమాని 800 బిర్యానీలు కస్టమర్లకు పంచాడు. అయినా జనం రద్దీ తగ్గలేదు. బిర్యానీ ప్యాకెట్లు అందనివారు హోటల్‌పై దాడికి దిగారు. దీంతో ఆ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి రోడ్డు పక్కన బైక్‌లన్నింటికీ రూ.200 చొప్పున ఫైన్ విధించారు. దీంతో జనాలు లబోదిబోమంటూ ఇంటిబాట పట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv