• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు, రేపు ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలు

    AP: నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలు జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను జరగనున్నాయి. మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహా­లుంటే slprb@ap.gov.inలో సంప్రదించవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv