భారత్, విండీస్ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్ కొట్టిన బంతిని మహమ్మద్ సిరాజ్ గాల్లోకి ఎగిరి అద్భతంగా క్యాచ్ అందుకున్నారు. 28 ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా విసిరాడు. బ్యాటర్ దాన్ని భారీ షాట్కు ప్రయత్నించి మిడాఫ్ మీదుగా బంతి పైకిలేసింది. అక్కడే ఉన్న సిరాజ్ కుడివైపుకి పరుగెత్తుతూ ఒంటి చేత్తో బాల్ని అందుకున్నాడు.
అతడి మోచేతికి గాయమైనట్లుగా అనిపించినా వెంటనే సిరాజ్ సర్దుకుని బౌలింగ్ వేశాడు.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్