• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో ‘వందేభారత్’ రైలుపై రాళ్ల దాడి

    ఏపీలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని కొంతమంది దుండగులు ఈ ట్రైన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెంలో జరిగింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ రైలు ఇటీవలే విశాఖ చేరుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలుపై కంచరపాలెం వద్ద దుండగులు[ రాళ్లు](url) విసిరారు. దీంతో రెండు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిపై రైల్వే అధికారి అనూప్ కుమార్ సత్పతి విచారణ చేపట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv