• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలో 3 నిర్మాణాలు KCRచే ప్రారంభం

    తెలంగాణ కొత్త సచివాలయ భవనం పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌లో 3 మెగా ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయం పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి కాగా, డోమ్, చుట్టూ ప్రహారి గోడ వంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ మూడు నిర్మాణాల్లో.. 1. అంబేద్కర్ పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ 2. తెలంగాణ అమరవీరుల స్మారకం 3. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం The New Secretariat building of … Read more

    సీఎంపై మండిపడ్డ కిషన్ రెడ్డి

    కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలైన ఫాసిస్ట్ కేసీఆర్ యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతున్నారన్నారని గుర్తుచేశారు. ఈటెల రాజేందర్ ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంగా తొలుత కేసీఆర్ ఆదర్శంగా మాట్లాడాలని హితవు పలికారు. మోదీని గద్దె దించడం కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎంపీ సీట్లను కూడా ప్రజలు ఊడ్చేస్తారని జోష్యం చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ ని పాటించట్లేదని విమర్శించారు.

    ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా

    సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాసిందని ఆయన స్పీకర్ తో అన్నారు. త్వరగా అమ్మినవారికి రూ.1000 కోట్ల నజరానా కూడా అందజేస్తామని కేంద్రం తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రాసిన లేఖలను చూపించారు. దేశం మొత్తాన్ని అమ్మేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Government of India is writing letters asking to sell Telangana RTC, who will … Read more

    వికారాబాద్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

    సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ప్రస్తుతం బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.

    మునుగోడు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు… టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?

    మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన … Read more

    23/03/2022 ప్రధానాంశాలు @9.40PM

    – ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి – శ్రీలంకలో రోజురోజుకూ ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం.. 400 గ్రాముల పాల పౌడర్ రూ.790 – తెలంగాణలో 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో ధాన్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి, బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో 3 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం – పీఎంకు లేఖ రాసిన సీఎం కేసీఆర్ – సీఎం జగన్‌కు సవాలు విసిరిన లోకేష్.. … Read more