• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ఖాజీపేట నుంచి పూణె వరకు కొత్తగా మరో ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచే ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పూణె- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఖాజీపేట వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో వరంగల్, జనగామ, భువనగిరితో పాటు మరికొన్ని జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన … Read more

    క్షమాపణలు చెప్పిన సోనూ సూద్

    కరోనా సమయంలో ఎంతోమందికి బాసటగా నిలిచి ఆదర్శప్రాయుడయ్యారు నటుడు సోనూ సూద్. అయితే, భారతీయ రైల్వేకు ఓ విషయంలో సోనూ సూద్ క్షమాపణలు చెప్పారు. రైలులో మెట్లపై కూర్చుని ప్రయాణిస్తున్న [వీడియో](url) ఆధారంగా.. రైల్వే శాక సోనూ సూద్‌ని మందలించింది. ‘సోనూ గారూ, మీరు ఎందరికో ఆదర్శప్రాయులు. అలా మెట్లపై కూర్చిన ప్రయాణించడం ప్రమాదకరం. దీనివల్ల తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అని ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. రైల్వేకు క్షమాపణలు చెబుతూ సోనూ సూద్ బదులిచ్చారు. ‘ఎంతో మంది పేదల బతుకులు ఈ డోర్‌ … Read more