• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IND vs BAN: టీమిండియా ఘటన విజయం

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలో 257 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ (48), గిల్ (53) కోహ్లీ (103) శ్రేయస్ అయ్యర్ (19) పరుగులు చేసి జట్లుకు విజయాన్నిఅందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv