• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అది భయానక అనుభవం: మ్యాక్స్‌వెల్

    ఆసీస్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నిర్వహించిన లైటింగ్‌ షో హైలెట్‌గా నిలిచింది. అయితే దీనిపై ఆసీస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాని వల్ల క్రికెటర్లకు తలనొప్పి వచ్చేస్తోందని అన్నారు. ‘బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఇలాంటి లైటింగ్‌ షోనే నిర్వహించారు. అప్పుడు నాతో పాటు క్రికెటర్లందరూ ఇబ్బందిపడ్డారు. అందుకే ఆ షో జరిగే 2 నిమిషాలు కళ్లు మూసుకోవడానికే ప్రయత్నిస్తా. లైటింగ్‌ వల్ల అభిమానులు గొప్ప అనుభూతిని పొందుతారేమో. క్రికెటర్లకు మాత్రం అది భయానక అనుభవమే అవుతుంది’ అని మ్యాక్సీ అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv