• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదో అద్భుతం.. అదో మోసం..!

    ఒకే సమయంలో 15 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పెయింటింగ్ వేసి నూర్జహాన్ అనే యువతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెయింటింగ్‌కు సంబంధించిన [వీడియో](url) చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నూర్జహాన్‌కు స్కాలర్‌షిప్ ప్రకటించారు. అద్భుత ప్రతిభ ప్రదర్శించిందంటూ మహీంద్రా ఆమెను కొనియాడారు. కానీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో ఫేక్ అని, అంతా మోసమని అభిప్రాయపడుతున్నారు. ఒకే సారి 15 చిత్రాలు గీయడం భౌతికంగా అసాధ్యమని వారు వాదిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv