• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన కేసు

    దిల్లీలో శ్రద్ధా హత్య ఘటన స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన, కిరాతకమైన, అమానవీయ ఘటన అని లాయర్‌ సార్థక్‌ నాయక్‌ అభిప్రాయపడ్డారు. తనతో సహజీవనం చేస్తున్న యువతిని చంపి 35 భాగాలుగా కోసిన ఈ ఘటనపై ‘టైమ్స్‌నౌ’ నిర్వహించిన డిస్కషన్‌లో ఆయన ఈ విషయాలు చెప్పారు. శ్రద్ధ, అఫ్తాబ్‌ చివరిసారి ఎక్కడ కనిపించారు? శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్‌ ఎవరెవరిని కలిశారు?, శ్రద్ధను హత్య చేసిన ఆయుధం..తదితరాలు తెలుసుకుంటే కేసును ఛేదించడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv