• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంపు

    దసరా పండుగ వేళ.. తెలంగాణ ఆర్టీసీ, ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంచేసింది. ప్రయాణికులు ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా టికెట్ ధర రూ.30 పెంచింది. లహరీ, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులో ధరల పెంపు వర్తిస్తుంది. అయితే టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి తృణ ధాన్యాలతో కూడిన స్నాక్ ప్యాకెట్ అందిస్తారు. దీనిని వద్దనేందుకు ప్రయాణికులకు ఛాయిస్ లేదు. టికెట్ ధరలో స్నాక్ పాకెట్ ధరను చేర్చారు. అందువల్ల టికెట్ రేటు రూ.30కి పెరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv