• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు కివీస్‌తో టీమిండియా ‘ఢీ’

    ప్రపంచకప్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఓటమి చవి చూడని భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. మధ్యాహ్నం 2.00 గం.లకు ధర్మశాల వేదికగా మ్యాచ్‌ నిర్వహించనున్నారు. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. గాయం కారణంగా హార్ధిక్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానాన్ని బ్యాటర్‌తో భర్తీ చేయాలనుకుంటే సూర్య కూమార్‌ యాదవ్‌ లేదా బౌలర్‌ ఆప్షన్‌ కింద షమీని తీసుకోవచ్చు. పిచ్‌ బౌలర్లు, బ్యాటర్లకు సమతూకంగా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv